రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్సించిన కేసిఆర్ కుటుంభసబ్యులు.
రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్సించిన కేసిఆర్ కుటుంభసబ్యులు. వేములవాడ శ్రీ  రాజా రాజేశ్వరి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం దగ్గరకు చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకు…
Image
ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌..   ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలక…
Image
నేటి నుండి బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు మాత్రమే ఇద్దాము, ధన రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు.
నేటి నుండి బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు మాత్రమే ఇద్దాము, ధన రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు. ఒక నిర్దిష్టమైన సామాజిక పునరుజ్జీవనం కోసం ముంబైలో ప్రచారం  ప్రారంభమైంది. ఈ సామాజిక పునరుజ్జీవన ప్రచారంలో భాగంగా, అక్కడి ప్రతి ఒక్కరూ  "ఇప్పటి నుండి, మేము అన్ని రకాల బిచ్చగాళ్లకు (మహిళలు / పురుషులు /…
Image